Prabhas : ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ ఇదే.. పారితోషకం ఎంత తీసుకున్నాడంటే..?

by Disha Web Desk 7 |
Prabhas : ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ ఇదే.. పారితోషకం ఎంత తీసుకున్నాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేమ్ ఉన్న హీరోలు, హీరోయిన్స్ కొన్ని ప్రొడక్ట్ కోసం యాడ్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మహశ్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి పలువురు అగ్ర హీరోలు సైతం ఇప్పటికే రకరకాల బ్రాండ్లను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల ఓ యాడ్ చేశారు. అందేంటి, దానికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు అనేది తెలుసుకుందాం.

పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి-2 అనంతరం.. పాన్ ఇండియా మూవీస్ వచ్చినప్పటికీ అవి అంతగా ఆకట్టులేక పోయాయి. అయినప్పటికీ వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ యాడ్స్‌లో కనిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహీంద్రా కారుకు సంబంధించిన యాడ్‌లో ప్రభాస్ అలరించాడు. అచ్చం సినిమా స్టైల్లో ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. దీనికి పారితోషికం ప్రభాస్ తీసుకోలేదని తెలుస్తోంది. పెద్ద పెద్ద స్టంట్లు ఉన్న యాడ్ అయినప్పటికీ దీనికి ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదట. యాడ్ ప్రమోటర్స్ తీసుకోమని ఎంత చెప్పిన ప్రభాస్ నో చెప్పారని టాక్.

Read more: Adipurush Pre-Business Details : ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ బిజినెస్.. నిర్మాతలు సేఫ్

Read more: Adipurush Pre-release Event : తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్

ఏడాది పూర్తి చేసుకున్న ‘మేజర్’.. అడవి శేషు ట్వీట్ వైరల్ ..


Next Story

Most Viewed